ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతో టీడీపీ నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంది.

కడప స్తానిక సంస్తల mlc ఎన్నికల్లో గెలుపుదక్కదని తెలుసుకున్న tdp నేతలు ఇక అక్రమాల పర్వానికి తెరలేపుతున్నారు . ఏకంగా ఎన్నికల నిబందనల్లోనే లొసుగులు వున్నట్లు గా పెట్టుకొని లబ్ది పొందాలని చూస్తున్నారు . ఇప్పటికే తను కిడ్నాప్ చేసినవారు , ప్రలోభాలు పెట్టి తీసుకువెల్లినవారు ysr కాంగ్రెస్ పార్టీ కి  వోటు వేయకుండా చేసేందుకు బ్యాలెట్ గేమ్ ఆడుతున్నారు . ఎన్నికల నిభందన ప్రకారం వోతువేసే పద్దతి తెలిపేందుకు నిరక్షరాస్యులైన వారు తమ వెంట మరో వ్యక్తిని తీసుకు వెళ్ళే వీలుంది . అంతే కాదు అనారోగ్యంతో బాధ పడుతున్నవారు తమవెంట మరో వ్యక్తిని తీసుకువెళ్ళే రూల్ వుంది . ఈ నిభందనలను ఉపయోగించుకొని ఇప్పటికే తము కిడ్నాప్ చేసిన ysr కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బ్లాక్మెయిల్ చేసేందుకు రంగం సిద్దం చేసారు .  

Similar Videos

0 comments: