కడప స్తానిక సంస్తల mlc ఎన్నికల్లో
గెలుపుదక్కదని తెలుసుకున్న tdp నేతలు ఇక అక్రమాల పర్వానికి తెరలేపుతున్నారు .
ఏకంగా ఎన్నికల నిబందనల్లోనే లొసుగులు వున్నట్లు గా పెట్టుకొని లబ్ది పొందాలని చూస్తున్నారు
. ఇప్పటికే తను కిడ్నాప్ చేసినవారు , ప్రలోభాలు పెట్టి తీసుకువెల్లినవారు ysr
కాంగ్రెస్ పార్టీ కి వోటు వేయకుండా
చేసేందుకు బ్యాలెట్ గేమ్ ఆడుతున్నారు . ఎన్నికల నిభందన ప్రకారం వోతువేసే పద్దతి
తెలిపేందుకు నిరక్షరాస్యులైన వారు తమ వెంట మరో వ్యక్తిని తీసుకు వెళ్ళే వీలుంది .
అంతే కాదు అనారోగ్యంతో బాధ పడుతున్నవారు తమవెంట మరో వ్యక్తిని తీసుకువెళ్ళే రూల్
వుంది . ఈ నిభందనలను ఉపయోగించుకొని ఇప్పటికే తము కిడ్నాప్ చేసిన ysr కాంగ్రెస్
పార్టీ ఓటర్లను బ్లాక్మెయిల్ చేసేందుకు రంగం సిద్దం చేసారు .
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది.
Published on: March 14, 2017
Views:
0 comments: